జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్ చీఫ్ | దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నా�
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,837 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 21 మంది ప్రాణాలు క�
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్లో కొవిడ్-19 కారణంగా 80 మంది విద్యుత్ ఉద్యోగులు మృతిచెందారు. 3 వేల మంది ఉద్యోగులు కరోనా పాజిటివ్ బారిన పడినట్లు టీఎస్ ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. ప్రభ�
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 20,746 మంది కోలుకున్నారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. | దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ఇటీవల రెండు లక్షలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా రెండు లక్షలకు దిగువన చేరాయి. 44 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి రోజువారీ కేసులు చేరుకున్నా�
లాక్డౌన్పై రాష్ర్టాలు ఆచితూచి నిర్ణయం పొడిగించిన బెంగాల్, పంజాబ్, కర్ణాటక సడలిస్తున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా పరిస్థితులు న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక�
నిఘా సంస్థలకు బైడెన్ ఆదేశం వాషింగ్టన్, మే 27: కరోనా మహమ్మారి మూలాలను కనుగొనే ప్రయత్నాలను ముమ్మరం చేసి, 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అమెరికా నిఘా సంస్థలను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుం�
64 దవాఖానలకు ప్రభుత్వం నోటీసులు తప్పుచేసినట్టు తేలితే అనుమతులు రద్దు ఈ నెలలోనే సగానికి తగ్గిన పాజిటివిటీ రేటు జ్వర సర్వేలో గుర్తించినవారంతా రోగులు కాదు ‘హైరిస్క్’ డ్రైవ్ కోసం 3.55 లక్షల టీకాల సరఫరా డీఎ�
వార్షిక నివేదికలో రిజర్వు బ్యాంకు సైప్లె-డిమాండ్ అంతరాలతో భగ్గుమంటున్న పప్పులు, వంటనూనెలు ముంబై, మే 27: నిత్యావసరాల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంటున్నది. సరఫ�