బుద్ధదేవ్ బట్టాచార్య దవాఖాన నుంచి డిశ్చార్జి | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. బుధవారం ఆయన కోల్కతాలోని ఉడ్ల్యాండ్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్
చనిపోయిందని భావిస్తే | కరోనా బారినపడి చికిత్స కోసం దవాఖానకు వెళ్లిన వృద్ధురాలు కనిపించకపోవడంతో అంతా చనిపోయిందని భావించారు. మృతదేహం కోసం వెళ్లి దవాఖానలో మరొకరి మృతదేహాన్ని ఆమెదిగా భావించి తీసుకొచ్చి కర
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,308 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై : కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏకైక పరిష్కారం మార్గం లాక్డౌన్ మాత్రమే అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ అన్నారు. కొవిడ్ చైన్ను తెచ్చేందుకు లాక్డౌన్ మాత్రమే పరిష్కారం అని ఇ�
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 1.27లక్షల కేసులు | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. అలాగే మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ | దేశంలో ఇప్పటి వరకు 21.58 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 18-44 ఏళ్లలోపు సంవత్సరాలున్న వారు 12,23,596 మంది మొదటి మోతాదు, 13,402 మం
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు | తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం గత నెల 30న ఆదేశాలిచ్చింది.
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఓఎస్డీ మృతి | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రెండో వేవ్ విలయం సృష్టించింది. వైరస్ బారినపడి సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ కొవిడ్-19కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ, అక్కడ అని కాకుండా సర్వం ప్రపంచం మొత్తం వ్యాపించి మానవ జీవనాన్నే సవాల్ చేస్తున్న మహమ్మారికి కృతజ్ఞత�
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 13400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 21,133 మంది కోలుకున్నారు. 94 మంది ప్రాణాలు కోల్పోయారు.