తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,961 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మరణాలపై అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కథనంలో వెల్లడించిన గణాంకాలు వక్రీకరించిన అంచనాలతో కూడినవని నిరాధా�
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21,385 మంది చికిత్సకు కోలుకున్నారు. 104 మంది ప్రాణాలు కోల్పోయ�
Corona Helpline : కరోనా వచ్చిన వాళ్లకు ఉచితంగా ప్రాణవాయువు, మందులు, ఆహారంతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారి నంబర్లు ఇవే..
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్ | భారత్లో వైరస్ ఉధృతికి కారణంగా చెబుతున్న వేరియంట్పై తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. B.1.617.2 వేరియంట్
హైదరాబాద్ : ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్త జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. సంబంధిత వ్యాక్సిన కేం�
కరోనా రెండో వేవ్ | తెలంగాణలో జూన్ చివరినాటికి రెండో వేవ్ అదుపులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 4.1 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు దిగివస్తుండగా రికవరీ రేటు మెరుగవడం కొవిడ్-19 వ్యాప్తి అదుపులోకి వస్తోందనే సంకేతాలు పంపుతోంది. ఇక �
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తల్లడిల్లిన దేశ రాజధాని క్రమంగా తేరుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్ట స్థాయిలో 2 శాతం దిగువకు పడిపోవడం ఊ
కొత్తగా 3,762 కరోనా కేసులు | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3762 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3816 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతి చెందారు.
కరోనాకు 513 మంది వైద్యుల బలి | రెండో దశలో కరోనా మహమ్మారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసులు వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కరోజులో 106 మంది మృతి | ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,284 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. 20,917 మంది చికిత్సకు కోలుకున్నారు. వైరస్ బారినపడి 106 మంది ప్రాణాలు కోల్పోయారు.