జూన్ 7 వరకు లాక్డౌన్ | రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించింది. వచ్చే 7 వతేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్�
కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం | భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నాకి వెళ్లనుంది.
శ్రీశైలం : ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి పూర్తిగా నశించిపోయి అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ఆశిస్తూ శ్రీశైల దేవస్థానంలో శీతలాదేవి ప్రత్యేక హోమాన్ని శనివారం నుండి ప్రారంభిస్తున్
కొత్తగా 2.5 లక్షల పాజిటివ్ కేసులు | దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో 3,57,295 మంద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. దాంట్లో తుంపర్లు మొదటిది. వైరస్ సంక్రమించిన వ్యక్తి.. తుమ్మినా.. దగ్గినా.. ఆ తుంపర్లు సుమ
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించ
న్యూఢిల్లీ: కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య కాలంలో రీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సు ఉన్నట్లు జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ ఎన్కే అరోరా వార్నింగ్ ఇ�
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు | దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిచ్చే కరోనా కేసులు కాస్త పెరిగినా.. మరణాలు తగ్గముఖం పట్టాయి.
ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష | పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి
ఆటా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుహైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కరోనా వ్యాధి నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి మందగించింది. ఏప్రిల్ 5 తర్వాత అతితక్కువగా బుధవారం 3846 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 235 మంది మరణించారు. మరోవైపు