ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ( Corona virus ) మహమ్మారి విషయంలో తొలి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటివరకూ సృష్టించిన గందరగోళం చూద్దాం.
హైదరాబాద్ : కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కారణంగా రిటైర్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 29 మంది చనిపోయారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,20,709కి చేరిం
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య | కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
శ్రీశైలం : ఈ కరోనా కాలంలో మాస్కు ఒక్కటే మనకు రక్ష అని శ్రీశ్రీ తత్వ వేదసాత్వ మార్ట్ శ్రీశైలం మేనేజర్ ప్రవీణ్శర్మ అన్నారు. కొవిడ్ బారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగా
యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా ఉధృతి నివారణకు చేపడుతు
హైదరాబాద్ : టీకాల విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ, సంబం�
అమరావతి : కరోనా మహమ్మారి విజృంభన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మంది కొవిడ్-19 బారిన పడగా 89 మంది మరణించారు. కాగా 18,638 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున
రెండో దశ వ్యాప్తిలో లక్షణాలు అధికం క్షేత్రస్థాయిలో నియంత్రణకు ప్రభుత్వం కృషి ఫ్రంట్లైన్ వారియర్గా గర్వపడుతున్నా మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మకారి రాంకిషన్ హైదరాబాద
కరోనాతో మహిళ మృతి అమెరికాలో కొడుకు, సింగపూర్లో కూతురు వీడియోకాల్లో అంత్యక్రియలు చూసి కన్నీరుమున్నీరు జగిత్యాల, మే 12 (నమస్తే తెలంగాణ): బంధాలను, అనుబంధాలను, మానవత్వాన్ని మంటగల్పిన కరోనా మహమ్మారి చివరికి �
జూలై 15 నాటికి కనీస స్థాయికి కొవిడ్ ఏపీ సర్కారుకు ఎస్ఆర్ఎం వర్సిటీ నివేదిక హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మే 30 నాటికి కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని గుంటూరు జిల్లా మంగళ