భారతీయులం అంతా కలిసి ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీ సూచించారు. మనమంతా కలిసి ఉంటే బలపడతాం.. విడిపోతే కష్టాలు ఎదుర్కొంటాం అనే సామెతను మరిచిపోవద్ద�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 5695 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై : కొవిడ్-19 థర్డ్ వేవ్ ను సమర్ధంగా కట్టడి చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుచుకునేలా మహారాష్ట్రలో లాక్డౌన్ ను పొడిగించాలని మంత్రి అస్లాం షేక్ బుధవారం పేర్కొన్నారు. విదేశాల నుంచి వ్యాక్స
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక�
భారతీయులకు శుభవార్త..! కొవిడ్ సెకండ్ వేవ్ పీక్ వెళ్లిపోయింది. కానీ ముప్పు మాత్రం ఇంకా అలాగే ఉన్నది. భారత్లో వరుసగా నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు అది క్రమం�
పెద్దపల్లి : కరోనాతో చనిపోతే తన అంత్యక్రియలు చేసేందుకు ముందుకురారని భయాందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కామ
చంద్రబాబుపై మరో కేసు | ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూర్ జిల్లా కేంద్రంలోని అరండల్ పేట పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు.
కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.