విపక్ష విష ప్రచారం | ఏపీలో కొత్త కొవిడ్ వేరియంట్ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న�
ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా, దక్షిణకొరియా ఎప్పుడూ ఎడమొగం పెడమొగంగానే ఉంటాయి. దక్షిణకొరియా తరచుగా ఉత్తరకొరియా ప్రజలను కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూనే ఉంటుంది. అందుకు రేడియో ప్రచారా
వ్యాక్సినేషన్ @ 111 డేస్.. 16.49 కోట్ల డోసుల పంపిణీ | మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 11.8 లక్షలకుపై డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్నారా? ఇలా చేయకుంటే మళ్లీ సోకే అవకాశం! | రోనా మహమ్మారి భారత్లో ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దాదాపు అదే స్థాయిలో రోగులు కోలుకుంటున్నారు. అయితే, �
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్ | అసోంలో టీ తేయాకు తోట కార్మికులపై కరోనా పంజా విసురుతోంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో ఇప్పటి వరకు సుమారు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్�
ప్రజాజీవనం స్తంభించిపోతుంది.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది లాక్డౌన్ విధించిన రాష్ర్టాల్లో కేసుల సంఖ్య తగ్గలేదు: సీఎం కేసీఆర్ లాక్డౌన్తో ధాన్యం కొనుగోళ్లు బంద్ నిత్యావసరాల దిగుమతి కూడా కష్టమే స�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 62,194 కరోనా కేసులు, 853 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,42,736కు, మొత్తం మరణా�
ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులునమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,058 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 328 మంది మ�