ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలి | కరోనా విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో పాల్గొంటున్న జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసి�
lock down | కొవిడ్-19 కేసుల వ్యాప్తితో దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని అఖిల భారత వర్తక సమాఖ్య చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది నొక్కిచెప్పారు.
మరింత కఠినతరం చేయాలి | కొవిడ్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా శ్రీశైల మహాక్షేత్రంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు సూచించారు.
వ్యాక్సిన్ సరఫరాలో కేంద్రం అలసత్వం టీకా ఎవరికీ ఇవ్వలేక ఆరోగ్యశాఖ సతమతం రెండ్రోజులుగా నిలిచిన మూడోదశ వ్యాక్సినేషన్ పరిష్కారం దిశగా రాష్ట్రప్రభుత్వం ఆలోచన ముందుగా సూపర్ స్ప్రెడర్స్కివ్వాలని యోచన �
ప్రభుత్వ దవాఖానల నిర్వహణకు పకడ్బందీ నెట్వర్క్ కొవిడ్ పరిస్థితులపై కలెక్టర్ల ఆరా అవసరమైనచోట సిబ్బంది భర్తీ హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంతోపాటు, పరిస్థితి తీవ్రం గా ఉన�
కొవిడ్ వ్యాప్తివేగం, తీవ్రత పెరిగిందన్న డబ్ల్యూహెచ్వో హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్లో కొత్త ఉత్పరివర్తనాలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), గ�
10 లక్షల హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ ప్రైవేటులో పరీక్ష చేయించుకున్నా సరే.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందజేత హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కరోనా సోకి హోం ఐసొలేషన్లో ఉంటున్న రోగులకు ఇంటికే వెళ్లి మెడిక�
భోపాల్లో కర్ఫ్యూ పొడిగింపు | మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో కరోనా కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
గోవాలో కొవిడ్ ఆంక్షలు | ప్రపంచ పర్యాటక కేంద్రమైన గోవాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రేపటి నుంచి వారంపాటు కొవిడ్ ఆంక్షలు విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.