ఉసురు తీసిన కరోనా | కొవిడ్ పరీక్ష ఫలితాల్లో పాజిటివ్గా తేలడంతో తీవ్ర భయాందోళనకు గురై రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు పరీక్ష కేంద్రాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి | డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పోలీసుశాఖ తక్షణం తీస
ఆ రాష్ట్రాల్లో 78.53శాతం కరోనా మరణాలు | ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�
దేశంలో కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు | గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.