తీహార్ జైలులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతకు కరోనా | ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనప�
హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో ఏ అవసరం ఉన్నా తక్షణమే సమకూర్చుకోవాలని, వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బన్ ప
ఢిల్లీ : కొవిడ్-19 తేలికపాటి వ్యాధి అని భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఆదివారం కరోనా వైరస్కు సంబంధించిన సమస్యలపై మేదాంత చైర్మన్ డాక్టర్ న
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు | కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్ | ఉత్తరాఖండ్లోని సుర్సింగ్ ధార్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. 4,421 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో క�
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ �
శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు | శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్
నిబంధనలు పాటించని వారిపై చర్యలు | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు.