గుర్రాలపై సీసీఎంబీ పరీక్షలు సక్సెస్ నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 22: ఎలాగైనా సరే కరోనాను ఖతం చేయాలి.. మనుషుల ప్రాణాలను కాపాడుకోవాలి..! ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి మెదళ్లలో ఇదే �
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాజ్యసభసభ్యుడు సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గురువారం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని, పరీక్ష చే�
రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్ను వెంటనే పంపండి అవసరమైతే కాళ్లు మొక్కమన్నా మొక్కుతాం కేంద్రానికి మహా ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే విజ్ఞప్తి మా ఆక్సిజన్ను అడ్డుకొంటున్నారు..న్యాయం కాదు పొరుగు రాష్ర్టాలప
ఇప్పటివరకూ ఏ దేశంలోనూ నమోదు కాని రికార్డు కొనసాగుతున్న కరోనా ప్రళయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కొవిడ్ ప్రళయం అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలోనూ ఒక్కరోజులో నమోదు కానన్ని కే�
కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తన కారును అమ్మేశాడు ముంబైకి చెందిన షానవాజ్ షేక్! ఆయన బంధువు గత ఏడాది కరోనా బారినపడి ఆక్సిజన్ కొరతతో మృతిచెందాడు. దీంతో మనస్తాపానికి గురైన షానవాజ్.. ఇ�
హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�