శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు | శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్
నిబంధనలు పాటించని వారిపై చర్యలు | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు.
సిద్దిపేట : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళ
సాయం చేసేందుకు సిద్ధం | కరోనా రెండో వేవ్తో తీవ్ర ఇబ్బంది పడుతున్న భారత్కు అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ అన్నారు.
జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి | దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2బీ, ‘విరాఫిన్’కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల
హైదరాబాద్ : ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షిం�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: డబుల్ మాస్కులతో కరోనా వైరస్ నుంచి డబుల్ రక్షణ లభిస్తుందని అమెరికాలోని నార్త్ కరోలినా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా ఒక గదిలో వివిధ రకాల మ�