హైదరాబాద్ : ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు