నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు | రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: దేశీయంగా కొవాగ్జిన్ అనే కొవిడ్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ఇక ఇప్పుడు తమ వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.65
ఆలయ వేళల్లో మార్పు |
తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి యాదాద్రి ఆలయ సమయంలో స్పల్ప మార్పులు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
కరోనాతో నలుగురు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకులు ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే అంతకుముందు రోజుతో పోలిస్తే.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా 2,59,170 కేసులు నమోదయ్యాయి. 1761
త్వరగా కోలుకోవాలి | కరోనా బారినపడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, పలు పార్టీల నాయకులు ఆకాంక్షించారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి | కరోనా బారినపడిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.
జాగ్రత్తగా ఉండాలి | మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ నిబంధనలు పాటిం�
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెలవులు ప్�