తండ్రీకొడుకు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకులు వారంరోజుల వ్యవధిలో మృతిచెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్లో ఈ విషాద ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరిం
మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం | మాజీ మంత్రి బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి | రాష్ట్రంలో కొవిడ్ ప్రబలుతున్నందున గ్రేటర్ హైదరాబాద్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాఖ అధ�
కరోనా హాట్స్పాట్లుగా పబ్బులు మాస్కులు, భౌతిక దూరానికి చరమగీతం ‘తుంగ’లో.. కొవిడ్ నిబంధనలు ముద్దులు.. కౌగిలింతలతో కాలక్షేపం తాగిన మైకంలో అరుపులు.. కేరింతలు ఒక్కరికి కరోనా ఉన్నా వందల మందికి సోకే ప్రమాదం బం
నిజామాబాద్ : చావును మించిన దుఃఖం ఏముంటుంది. అదే ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతిచెందడం అంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ తీవ్ర విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం వాడి గ్రామంలో చోటుచేసుకుం�
శ్రీశైలంలో హైఅలర్ట్ | కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామన�