చిరంజీవి అభిమానులకే ఎందుకు | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఎంత వేగంగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా అనుకోని కారణాలు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
కరోనా కేసులు పెరిగే అవకాశం | రాష్ట్రంలో రానున్న ఆరువారాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కొవిడ్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో పడకల కొరత వేదిస్తుంది. 69 ఆస్పత్రులు పూర్తిగా నిండినట్లు ప్రభుత్వం వెల్లడించింది
ఏపీలో కరోనా | ఏపీలో ఇవాళ కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,606 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు అలసత్వం వహిస్తే రాష్ట్ర రాజధాని లక్నోలో లాక్డౌన్ తప్పదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి బ్రజేష్ పాధక్ సంకేతాలు పంపారు. లక్నోలో
93 మందికి కరోనా | మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పోత గ్రామంలో 93 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా స్థానికంగా నిర్వహించిన పండుగకు హాజరైనట్లు అధికారులు తేల్చారు.
కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�
ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి స్పుత్నిక్ వి రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారమే డీసీజీఐ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయిత�
మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్లవనామ సంవత్సర ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.