కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా | తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండురోజులుగా స్వల్ప అస్వస్థత ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా అడ్డూఅదుపూ లేకుండా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన ప�
శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మాస్కులు ధరించని పలువురి వ్యక్తులకు పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు మాస్క్ ధరించని 28 మంది వ్యక్తులు,
లాక్డౌన్ లేదు.. కర్ఫ్యూ మాత్రమే | మధ్యప్రదేశ్లో రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ ఉండబోడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం స్పష్టం చేశారు.
ఆలయంలో దర్శనాల నిలిపివేత | గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు కేవలం ఆన్�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
కరోనాపై అవగాహన పెరిగింది | కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి అన్నిజాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నార