రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన �
హైదరాబాద్ : కరోనాతో ఓ హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. నగరంలోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో హసన్ అలీ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 19న కరోనా బారినపడ్డాడు. అమీర్పేట్లోన
ఆ రోజుల్లో అర్హులందరికీ టీకాలు వచ్చే 2-3 వారాలు చాలా కీలకం సీఎంల సమీక్షలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్�
వ్యాక్సిన్లు లేక వారణాసిలో 62% కేంద్రాలు మూసివేత ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో నిండుకున్న వ్యాక్సిన్ నిల్వలు నేటి నుంచి ముంబైలో వ్యాక్సినేషన్ బంద్: మేయర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్
కరోనా కట్టడికి టీటీటీ విధానం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ కేసులు ఎక్కువగా ఉంటే బస్తీకి మొబైల్ టెస్టింగ్ వాహనం రోగులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ ప్రైవేటు దవాఖానల్లో 50శాతం పడకలు కరోనా
అత్యవసమైతేనే బయటకు రావాలి | వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2331 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్
రియో: బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఇంకా ఆ దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఆ దేశంలో 4195 మందికిపైగా మరణించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు బ్రెజ�