సీటింగ్ సామర్థ్యం | పెరుగుతున్న కొవిడ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులకు కరోనా | ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు వారం రోజుల్లో కరోనా బారినపడ్డారు.
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
ఏపీలో కొత్తగా 1,398 కరోనా కేసులు | ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 787 మంది కోలుకున్నారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు
పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది.
వ్యాక్సినేషన్ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 �