హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దామని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్�
కరోనా | ఇంకా తగ్గలేదు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కోవిడ్-19పై విజయం సాధించలేదు.. కరోనావైరస్ ఇంకా యాక్టివ్గానే ఉంది.. మనల్ని దెబ్బతీస్తూనే ఉంది
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 480 మంది చికిత్సకు కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్�
గబ్బిలాల నుంచే కరోనా వైరస్.. డబ్ల్యూహెచ్వో, చైనా సంయుక్త అధ్యయనం వెల్లడి బీజింగ్, మార్చి 29: ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుంచే మనుషులకు సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సం�
న్యూఢిల్లీ/కాఠ్మండు, మార్చి 29: గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) దేశవ్యాప్తంగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. తాజా కేసుల్లో దాదాపు 84.5 శాతం �
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల్లో ఉద్యోగాల తీరుతెన్నులే మారిపోయాయి. జాబ్ ప్రొఫైల్స్ మారిపోగా, ఫ్రీలాన్స్ ఉద్యోగులకు ఏడాది కాలంగా డిమాండ్ పెరిగింది. గతంలో పశ్చిమ దేశాల్లో ఫ్రీల
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య