ఆగమాగమై.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోం పరిశ్రమలు మూయం.. ప్రజలు హైరానా పడొద్దు స్కూళ్లను బాధతోనే మూసినం.. సంతోషంతో కాదు రాష్ట్రంలో అందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్
ముంబై : కరోనా మహమ్మారి వెంటాడినా ఈ ఏడాది రికార్డుస్ధాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తరలివచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్లో సానుకూల వాణిజ�
ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వరుసగా రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో కలవరానికి గురి చేస్తోంది. గడిచిన
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వైద్యాధికారులు, అన్ని విభాగాధిపతులు, వైద్యస�
ముంబై : రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమవుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా బీడ్ జిల్లాలో లాక్డౌన్ను ప్రకటించిం
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం �
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల పరిధిలో లాక్డౌన్తో పాటు నైట్కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువు
Schools Shutdown | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు తెలిపారు.