న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60 శాతం యాక్టివ్ కేసులు, 45.4 శాతం మరణాలు కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్�
హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడు కొవిడ్-19 పాజిటివ్ భారిన పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. గడిచిన మూడు రోజులుగా �
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ
అమరావతి : ఏపీలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 103 మంది కోలుకున్నారు. కర్నూల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏ
హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కొంతకాలంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధ
ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్ప�
అమరావతి : తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులందరినీ తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేంద్ర�
అమరావతి : కర్నూల్ జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో కరోనా కలకలం సృష్టించింది. ఏపీ మోడల్ గర్ల్స్ స్కూల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది వారిని హోంక�
లక్నో : ఉత్తరప్రదేశ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ ఫైవ్స్టార్ హోటల్లో పని చేస్తున్న కిచెన్ స్టాఫ్ వైరస్ పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతోంది. స్పందించిన అధికారులు సద�
ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో.. ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతున