హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్
ఒక్కరోజులో 46,951 కేసులుమహారాష్ట్రలోనే 30వేలకుపైగాన్యూఢిల్లీ, మార్చి 22: దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 46,951 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధికం. మహారాష్ట్ర, పంజా�
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం 67 వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. 337 మందికి పాజిటివ్గా తేలింది. జీహెచ్ఎంసీలో 91, మల్కాజిగిరిలో 28, రంగారెడ్డిలో 37, ని�
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పాక్షిక లాక్డౌన్, రాత్రి కర్ఫ్�
జకర్తా : కొవిడ్-19 టీకాపై ఇండోనేషియా ముస్లింల ఆందోళనను ఆస్ట్రాజెనెకా కౌంటర్ చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ “హరామ్” అని ఇండోనేషియా అత్యున్నత ముస్లిం మత పెద్దల కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజుల్లో దాదాపు లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటిం
దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం ఒక్కరోజులోనే 40,953 కేసులు ముంబైలో నిర్బంధ కొవిడ్ టెస్టులు న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే 40,953 కేసులు నమోదయ్యాయ�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 204 మంది చికిత్సకు కోలుకున్నారు. కర్నూల్, ప్రకాశం జిల్లాలో ఇద్దర�
చెన్నై : గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి 9, 10, 11వ తరగతులను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ �
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల �
నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ స్కూళ్లు, పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులు కర�
నిర్మల్ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మం�