ఏపీలో కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 282 మంది చికిత్సకు కోలుకున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో, చైనా అధ్యయనం తేల్చింది.
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం 57,942 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 535 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వ
లాక్డౌన్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రైవేట్ కంపెనీలైతే ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా కోత విధించాయి కూడా. గత ఏడాది కాలంగా తక్కువ జీతాలకు, రావాల్సిన ఇంక్రిమెంట్లు రాక, ప్రమోషన్లు రాక వేతన జీ
సురభి వాణీదేవికి కరోనా | శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
విటమిన్ ‘డీ’పై ప్రత్యేక పరిశోధనలు జరిపిన నిమ్స్, గాంధీ వైద్యులు విటమిన్ ‘డీ’తో కరోనా రోగులకు ఉపశమనం కలిగించొచ్చు కరోనా మహమ్మారిని కేవలం మన శరీరంలోని సాధారణ విటమిన్లు నిలువరిస్తాయంటున్నారు వైద్య ని�
యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత | యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
మాస్క్ | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇదే విషయాలు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి
అమరావతి : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ క్యాంపస్లో ఒకే రోజు 58 మంది విద్యార్థులు పాజిటివ్గా పరీక్షించారు. క్యాంపస్లో మొత్తం 800 మంది విద్యార్థులకు కరోనా నిర్ధార
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్ల�