శ్రీశైలంలో హైఅలర్ట్ | కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామన�
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్ | జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు కరోనా బారినపడ్డారు. అపోలో దవాఖాన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ గాలి ద్వారానే వ్యాపిస్తోందనడానికి బలమైన ఆధారాలు ఉన్నట్లు తాజాగా మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. మొదటి నుంచీ దీనిని గాలి ద్వారా వ్యాపించే వైరస్గా చూడకపో�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా, శిర�
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక, పర్యా