పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్ | జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు కరోనా బారినపడ్డారు. అపోలో దవాఖాన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ గాలి ద్వారానే వ్యాపిస్తోందనడానికి బలమైన ఆధారాలు ఉన్నట్లు తాజాగా మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. మొదటి నుంచీ దీనిని గాలి ద్వారా వ్యాపించే వైరస్గా చూడకపో�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా, శిర�
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక, పర్యా
ఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి గతేడాది బెయిల్, పెరోల్పై విడుదలైన మొత్తం 5,556 మంది ఖైదీల్లో 2,200 మంది జైలుకు తిరిగి రాగా 3,300 మంది పత్తా లేకుండా పోయారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు జైలు అధికారుల�