ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఆ పది రాష్ట్రాల్లోనే 71శాతం కొవిడ్ కేసులు | దేశంలో ఒకే రోజు నమోదైన 3,82,315 కరోనా కేసుల్లో 71శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
లుసానె: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్లు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం కొనసాగుతుండటంతో ఈ నెల 15,16న స్పెయిన్తో జరుగాల్సిన మ్యాచ్�
వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ : కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎఫ్డీసీ). కొవిడ్ కారణంగా అధిక సంఖ్యలో నమోదవుతున్న మరణ
హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు | నెహ్రూ జూలాజికల్ పార్క్లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపా�
సర్కిళ్లలో ఫీవర్ సర్వే 8 బృందాలు వారిగా వివరాల సేకరణ 1200 మంది గుర్తింపు మియాపూర్, మే 3 : కరోనా వైరస్ లక్షణాలు కలిగి ఉండి సరిగా గుర్తించలేకపోతుండటం.. భయాందోళనలతో వైద్యానికి ముందుకు రాకపోతుండటం లాంటి పరిస్థ