ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులునమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,058 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 328 మంది మ�
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఆ పది రాష్ట్రాల్లోనే 71శాతం కొవిడ్ కేసులు | దేశంలో ఒకే రోజు నమోదైన 3,82,315 కరోనా కేసుల్లో 71శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
లుసానె: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్లు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం కొనసాగుతుండటంతో ఈ నెల 15,16న స్పెయిన్తో జరుగాల్సిన మ్యాచ్�
వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ : కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎఫ్డీసీ). కొవిడ్ కారణంగా అధిక సంఖ్యలో నమోదవుతున్న మరణ