భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ నవంబర్, డిసెంబర్ నెలలో రావచ్చునని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అని చెప్పారు
తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడిన సీఎం కేసీఆర్ | కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో ఆదివారం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో 5186 కరోనా కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
జైపూర్ : కొవిడ్-19 సోకిన శవాన్ని నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో కరోనా వైర�