ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష | పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి
ఆటా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుహైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కరోనా వ్యాధి నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి మందగించింది. ఏప్రిల్ 5 తర్వాత అతితక్కువగా బుధవారం 3846 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 235 మంది మరణించారు. మరోవైపు
అమరావతి : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్స�
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది మృత్యువాత | దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి.
ఢిల్లీ : కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్పత్రుల కోసం 86 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన రో
దేశంలో కరోనా మరణ మృందగం.. 24గంటల్లో 4,329 మంది మృతి | దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
న్యూఢిల్లీ : ఢిల్లీలో మూడు రోజుల తర్వాత 18 నుంచి 44 ఏండ్ల వయసు వారికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 18-44 వయసు వారికి మరిన్ని వ్యాక్సిన్ల సరఫరా అవ�
ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తగ్గుతున్న కరోనా ఉధృతి | దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ : ఊపిరితిత్తులను క్రియాశీలం చేస్తూ మన ఊపిరికి ఆయుష్షును పోద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి హరీశ్ చేసిన ఊపిరితిత్తుల వ్యాయామం వీడియో