జూన్ 15 వరకు ఆంక్షలు పొడిగింపు | కొవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం | నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. నందిపేట మండలం కంఠం, ఐలాపూర్ గ్రామాల్లో ఒకే రోజు భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి.
రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా టీకాలు : కేంద్రం | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
వాషింగ్టన్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందని అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ థియరీని మొదటగా తెరపైకి తెచ్చిన వాళ్లలో చైనాకు చెందిన వైరాలజిస్ట్ డ
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా! | దేశంలో మూడో వేవ్లో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ కట్టడికి టీకానే ఏకైక అస్త్రమని పేర్కొంటున్నారు.
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. కొత్తగా 1.20లక్షల కేసులు నమోదవగా.. రోజువారీ కొవిడ్ కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.
భార్యను బాత్రూమ్లో బంధించిన భర్త | కరోనా సోకిన భార్యకు ధైర్యానిచ్చి అన్నివిధాలా అండగా నిలవాల్సిన భర్త ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ద్వారా తనకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారంపాటు ఆమెన�
వాషింగ్టన్: కరోనా వైరస్పై తాను చెప్పిందే నిజమైందని అన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ చైనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రత�