థర్డ్ వేవ్ వస్తే.. ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి? | దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నది. అయితే, మూడో దశ వ్యాప్తి ప్రస్తుతం సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 14 మంది చనిపోయారు. 2070 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉంటుందన్న వాదనకు క్రమంగా బలం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ల్యాబ్కు చెందిన ప్రముఖ చైనీస్ సైంటిస్ట్ డాక్టర్ షి ఝెంగ్లి నోరు విప్పారు. ఈ విపత్త
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా కొవిడ్-19 కారణంగా 12 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,175 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,114 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 58 మంది చనిపోయారు. కాగా 12,492 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజ
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా 81వేలకు దిగువన కేసులు దిగువన కేసులు నమోదవగా.. 71 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. మరోసారి మూడువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్ | కరోనాకు వ్యతిరేకంగా కార్మికులకు సింగరేణి సంస్థ నేటి నుంచి టీకాలు వేయనుంది. ఇందుకు మెగా టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సీఎండీ శ్రీధర్ తె�
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,577 మంది చికిత్సకు కోలుకున్నారు. 58 మంది ప్రాణాలు కోల్పో�