దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు | దేశంలో మహమ్మారి తీవ్రత దేశంలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి.
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,493 మంది డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పో
దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు | దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత�
దేశంలో 24కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 24కోట్లకుపైగా వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర, కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపిం�
మహారాష్ట్రలో కరోనా కేసులు | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 16577 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 295 ప�
భోపాల్ : మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నిర్ధిష్ట సడలింపులతో లాక్డౌన్ ను పొడ
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 14,641 మంది కోలుకున్నారు. 77 మంది ప్రాణాలు కోల్పోయార
దేశంలో 23.59 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. టీకాల డ్రైవ్ సోమవారం నాటికి 143వ రోజుకు చేరగా.. మొత్తం 23.59 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశ�