అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది మరణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 36 మంది మరణించారు. 7,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీల�
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ
కరోనా టీకా డ్రైవ్లో మరో మైలురాయి దాటిన భారత్ | కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఇచ్చిన టీకాల సంఖ్య 29కోట్లు దాటింది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్పై కేంద్రం మీమాంసను వీడింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందనే నిపుణుల సూచనతో తక్షణమే కట్టడి చర్యలు చేపట్టాలని కేరళ, మహారాష్ట్ర, మధ్య�
న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగిన డెల్టా ప్లస్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు.డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప�
ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో తల్లడిల్లిన దేశ రాజధాని ఢిల్లీ మహమ్మారి నుంచి తేరుకుంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా తాజాగా ఢిల్లీలో కేవలం ఈ ఏడాదిలో అత్యంత కనిష్టంగ�
నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1006 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1798 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 50 మంది చనిపోయారు. కాగా 7,772 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాగా కేసులతో కలుపుకుని ఏపీలో క