కరోనా కేసులు | దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,05,186 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 784 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగ
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు.. | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. 1,088 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 848 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 6 మంది చనిపోయారు. 1,114 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-19తో 36 మంది చనిపోయారు. కాగ�
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు రికార్డయ్యాయని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,175 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే�
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు | దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది చనిపోయారు. కాగా 3,963 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో ఏపీలో
తెలంగాణలో కరోనా | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,006 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి | అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది.