జేఈఈ మెయిన్| జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షకు సర్వం సిద్ధమయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
మణిపూర్లో లాక్డౌన్ | మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605కు
అమరావతి : గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 2,933 మంది బాధితులు కోలుకున్నారు. మరో 24 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజ
హైదరాబాద్ : చిలుకూరి బాలాజీ ఆలయంలో సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. ఆలయ నిర్వహణ సిబ్బంది, గోశాల కార్మికులందరికీ టీకాలు వేసిన మొదటి ఆలయం ఇదేనని దేవస్థానం తెలిపింది. నిర్మలా హాస్పిటల్స్ సహకారంతో వారి కుటు�
ముంబై : డెల్టా వేరియంట్ వ్యాప్తి, కరోనా వైరస్ మ్యుటేషన్లతో భారత్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడ