కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివున్నదన్న ఆందోళనల మధ్య.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. కరోనా వైరస్ నివారణకు వినియోగించే ఐదు రకాల వైద్య పరికరాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీస
అల్లవరం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,14,928 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 648 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది
దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి �
తెలంగాణ కరోనా కేసులు | రాష్ట్రంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 1,20,165 నమూనాలను పరీక్షించగా కొత్త కేసులు వెలుగు