దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. | దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్ పాజిటివ్ కేసులు
గాంధీ దవాఖాన | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెరిగిపోయింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పౌష్టికాహారం తినడంతో పాటు కొంతమంది అయితే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను కూడా తీసుకుంటున్నారు.
దేశంలో 30వేలకు దిగువకు కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30వే�
‘కొవిడ్ మూడో వేవ్ వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఆ తీవ్రత పిల్లలమీద ఎలా ఉంటుంది?’ అన్న ప్రశ్నలు కన్నవారిని భయపెడుతున్నాయి. కాలానుగుణంగా మార్పు చెందడమే కొవిడ్-19 వైరస్ ప్రధాన లక్షణం. దీన్నే ‘మ్యుటేషన్’ �
Corona virus | పంజాబ్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈ నెల 20న నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 11,12�
చిన్నారులకు కొవాగ్జిన్ సెకండ్ డోస్ | దేశంలో పిల్లలకు సంబంధించిన కరోనా టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ 2-18 సంవత్సరాల మధ్య పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్