న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ వేగంగా సాగుతున్నది. 12-14 ఏజ్గ్రూప్లో ఇప్పటి వరకు 50లక్షల మొదటి డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,5
మేడ్చల్ జోన్ బృందం, జనవరి 31 : జ్వర సర్వే సోమవారం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటంటా కొనసాగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో చేసిన సర్వేలో జ్వరంత�
PM Modi | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివకు 75 మంది వయోజనులకు పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వారందరిని ప్రధాని మోదీ అధినందించార�
కొవిడ్ గుర్తింపునకు కొత్త ఎక్స్రే టెక్నాలజీ జోధ్పూర్, జనవరి 28: కొవిడ్ను గుర్తించడానికి ఐఐటీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక ఎక్స్-రే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇ
కేంద్రాల వద్ద బారులుదీరిన జనం బంజారాహిల్స్, జనవరి 21: ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యా�
వ్యాక్సినేషన్ తీసుకోవాలని హెచ్చరిక పది రోజుల్లో 5,024 మందికి పరీక్షలు.. 820 మందికి పాజిటివ్ మల్కాజిగిరి, జనవరి 18: కరోనా వైరస్ విజృంభిస్తున్నది. పది రోజుల్లో 5,024మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో 820 మందికి కరో�
మెహిదీపట్నం, జనవరి 18 : పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తం గా విధులు నిర్వహించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలీస్స్టేషన్లలో సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందుతుండటం�
Corona vaccination | దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేశాయి. వయోజనులకు టీకా పంపిణీ విస్తృతంగా కొనసాగుతున్నది. దీంతో ఈ ఏడా�
ఇతర దేశాల్లోనూ అర్హులకు మూడో టీకా వ్యాక్సిన్పై అపోహలు వద్దు: మంత్రి హరీశ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన మంత్రి చార్మినార్, హైదరాబాద్/సిటీ బ్యూరో జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రికాషన్ డోస్తో కరోన�
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్కు బూస్టర్ డోస్ ఇవ్వాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, జనవరి 10: కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేయాలని, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్
Minsiter Harish rao | రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.