2020 మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలు అదేరోజు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన కేసీఆర్ కొవిడ్ మహమ్మారిపై పైచేయి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే, ఐసొలేషన్ కిట్స్ ప్రభుత్వరంగ వైద్యం
Minister Harish rao | కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్ అన్నారు. రెండో వేవ్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు.
జనాలు గుమిగూడటాన్ని అనుమతించవద్దు కరోనా నేపథ్యంలో సీఐఐ సూచనలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో వేవ్ నేపథ్యంలో అవకాశమున్న కార్యాలయాల సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం కల్
యథావిధిగా సాధారణ సేవలు సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్ సుల్తాన్బజార్, జనవరి 21 : కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో త్వరలో కొవిడ్ సెంటర్గా వైద్య సేవలందించేందుకు కింగ్కోఠి జిల్లా వైద్య విధాన పరిషత్ ప్రభుత�
Minister Harish Rao | కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యే�
వారంలోనే ఆరు రెట్లు పెరిగిన కేసులు.. 24 గంటల్లో 37 వేల కేసులు ఢిల్లీ, మెట్రో సిటీలపై ఒమిక్రాన్ పంజా మొత్తం కేసుల్లో సగం కొత్త వేరియంట్వే ధ్రువీకరించిన టాస్క్ఫోర్స్ చీఫ్ అరోరా కొవిడ్ సునామీతో అమెరికా క
Omicron | కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీ�
అన్ని జిల్లాల్లో 6వేల పడకలు సిద్ధం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొండాపూర్, డిసెంబర్ 8: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, చిన్నారుల వైద్యం కోసం హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో
ఒక్కరోజులోనే 17 కేసులు కొత్తగా రాజస్థాన్లో 9,మహారాష్ట్రలో 7, ఢిల్లీలో ఒకటి 21కు చేరిన మొత్తం కేసులు వచ్చే నెలలో థర్డ్వేవ్ రావొచ్చన్న ఐఐటీ ప్రొఫెసర్ అగర్వాల్ పుణె/న్యూఢిల్లీ/జైపూర్, డిసెంబర్ 5: ఒమిక్రా�
కరోనా థర్డ్వేవ్ ప్రమాదాన్ని తోసిపుచ్చుతున్న వైద్యనిపుణులు తీవ్రమైన కొత్త స్ట్రెయిన్తోనే మూడోవేవ్కు అవకాశం ఇప్పటివరకూ అలాంటి వేరియంట్ జాడ లేదు మూడోవేవ్ రాకకు శాస్త్రీయ ఆధారాల్లేవంటున్న శాస్త్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. ఇక ఇప్పుడు మూడో వేవ్ ఎప్పుడొస్తుందా తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. అయితే కేసులు పెరగ్గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవ�
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా( Covid-19 ) థర్డ్వేవ్పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్లో పీక్ స్టేజ్కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని ఈ క