న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ముగియక ముందే.. మూడో వేవ్ వస్తోందని, అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతోందన్న వార్తలు తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే వాళ్ల ఆందోళనకు తెరదించే ప
అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష | కొవిడ్ మూడో వేవ్ వస్తుందన్న ఊహగానాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు.
మోదీ ప్రభుత్వం నిద్ర లేవాలి : రాహుల్ గాంధీ | కరోనా రెండో దశలో దేశంలో విజృంభిస్తోంది. సెకండ్ ప్రభావం యువతపైనే తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది.
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో సతమవుతున్న ఇండియాలో థర్డ్ వేవ్ కూడా తప్పదని ప్రభుత్వంతోపాటు సుప్రీంకోర్టు కూడా తేల్చిసింది. అందుకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింద�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తోనే ఇప్పుడు దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించింది. దానికి సిద్ధంగా ఉండాలని స్�