బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
కరోనా థర్డ్ వేవ్ ( corona third wave )పై హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్లో ఎన్నిక కేసులు వ
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్�
ప్రతి జిల్లాకు రెండు ఆక్సిజన్ ప్లాంట్లు లక్షల్లో చిన్న సిలిండర్లు, 2-డీజీ ప్యాకెట్ల తయారీ డ్రోన్ల ధ్వంసం టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి హైదరాబాద్, జూలై 25(న�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్కూళ్లను తెరువబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు తమ ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోదని ఆయన చెప్పారు. కర�
ముందస్తు నివారణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలి కరోనా కట్టడిపై వైద్యారోగ్యశాఖను ఆదేశించిన క్యాబినెట్ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడో వేవ్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖను రాష్ట
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న దేశానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వార్నింగ్ ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రా�
ఆగస్టు రెండో వారం నుంచి కేసుల్లో పెరుగుదల ఆ తర్వాత నెల రోజుల్లో గరిష్ఠ స్థాయికి.. సెకండ్ వేవ్ కంటే 1.7 రెట్లు ఎక్కువ కేసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక అంచనా న్యూఢిల్లీ, జూలై 5: ఆగస్టు రెండో వారంలో �
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది ఎస్బీఐ తాజా సర్వే. ఆగస్ట�
అక్టోబర్-నవంబర్ నాటికి దేశంలో థర్డ్వేవ్ కొవిడ్-19 ప్రభుత్వ ప్యానెల్ శాస్త్రవేత్త వెల్లడి న్యూఢిల్లీ: తీవ్రత ఎక్కువగా ఉన్న కొత్త వేరియంట్లు వెలుగుచూస్తే, మూడోవేవ్లో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చ�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్పై ఆందోళన మొదలైంది. థర్డ్ వేవ్ తప్పదు అన్నది చాలా మంది వాదన. అయితే అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు �
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు పూర్తి కావచ్చింది. జులైలోపు ఇది మొత్తంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే థర్డ్ వేవ్ తప్పదన్న వార్తల నేపథ్యంలో అసలు అది ఎప్పుడు వస్తుందన్నదా�
సడలింపును దుర్వినియోగం చేయొద్దు థర్డ్వేవ్ వస్తే మరింత చేటు తథ్యం అందరూ అప్రమత్తంగా ఉండాలి వైద్య నిపుణుల హెచ్చరికలు అమల్లోకి అన్లాక్ 2.0లాక్డౌన్ సడలింపు అన్లాక్ 2.0 గురువారం నుంచి అమల్లోకి వచ్చిం�