జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ ముష్కరుడు హతమయ్యాడు.
Poonch terror attack: పూంచ్ ఉగ్రదాడి ఘటన జరిగిన నేపథ్యంలో.. పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని దళాలు రంగం
ప్రజల భద్రత కోసం ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆదేశాలతో తనిఖీలు చేపట్టామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తనిఖీల్లో సరియైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసు కున్నట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంల శుక్రవారం ఉదయం కె.ఆర్.కె కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్లో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలను పోలీస
రఘునాథపల్లి : మండలంలోని నిడిగొండలో డీసీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోష్ ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటినీ
కార్డన్ సెర్చ్ | చట్టవ్యతిరేక చర్యలకుఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని డీసీపీ ఎల్సీ నాయక్ అన్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో గురువారం తెల్లవారుజామున సత్తుపల్లి పోలీసుల ఆద్వర�
ఖమ్మం:ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ అంజనేయులు ఆ
సైదాబాద్, అక్టోబర్ 2: సైదాబాద్ సింగరేణికాలనీ గుడిసెల్లో శనివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర జాయింట్ కమిషనర్ (ఈస్ట్జోన్ డీసీపీ) రమేశ్ ఆధ్వర్యంలో 200 మంది సిబ్బంది కాలనీని జల్లెడపట్టార
మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ �
యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో 200 మంది సివిల్, ఏఆర్, ట్రాఫిక్, ఎస్వోటీ, నేర, మహిళా పోలీసు అధికారులతో మూకుమ్మడి సోదా�
మంచిర్యాల : జిల్లాలోని జన్నారం మండలం చింతగూడలో పోలీసులు ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 70 బైక్ల�