Rail Blockade | ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం ఆందోళనకారులు రైళ్ల దిగ్బంధం చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు
Bike Race | బైక్ రేస్ శృతిమించింది. రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాన్ని వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి మరణించారు. ఆ ప్రాంత�
Mamata Banerjee:పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇవాళ కూచ్ బెహార్లో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ మహారాజ్ నివాసానికి వెళ్లారు. సుమారు 35 నిమిషాల పాటు ఆమె ఆ ఎంపీతో ముచ్చటించారు. దీంతో ఆ భేటీకి రాజకీయ
Bengal Governor | పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్ను ఉల్లంఘించినట్లు
Lok Sabha Elections | పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
పశ్చిమబెంగాల్లోని (West Bengal) కూచ్ బేహార్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ (Union Minister Nisith Pramanik) కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది.
Nisith Pramanik | కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది. స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి నిసిత్ కాన్వాయ్పైకి కొంద�
kanwariyas | పశ్చిమబెంగాల్లోని కూచ్బేహార్లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.
Bangladeshi civilians killed | పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారులు హతమయ్యారు. వీరిని
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో శనివారం సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను ఈ నెల 14న కలుస్తానని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సీతల్కుచిలోని 126 పోలింగ్ బూత్ వద్ద జవాన్ల కాల్పు�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహర్ జిల్లాకు రాజకీయ నేతల రాకను ఎన్నికల కమిషన్ నిషేధించింది. నాలుగో విడుత పోలింగ్ నేపథ్యంలో శనివారం సితాల్కుచి నియోజకవర్గంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం జరిగిన నాలుగో విడుత ఎన్నికలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అదనంగా 71 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)ను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్