Supreme Court: సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. జీవితకాల శిక్ష అనుభవించి, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న దోషులను విడిచి పెట్టాలని ఆదేశించింది.
Man Found Alive After Murder | హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి సజీవంగా కనిపించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు జైలుకెళ్లారు. అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు, జైలుకు వెళ్లిన బాధితులు ష
Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు శ్రీలంక వాసులు ఇవాళ తమ స్వదేశం చేరుకున్నారు. శ్రీలంక చేరుకున్న వారిలో మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పయా�
బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తీర్పు వెలువరించనుంది. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసన�
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషుల రెమిషన్ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇ�
‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నద�
పరివార్లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి
నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి కరీంనగర్లో టీఆర్ఎస్ మైనార్టీ నేతల నిరసన కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 22: బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం హేయమని, గుజరాత్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్న
Bilkis bano | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులోజీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిందితులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కో
అహ్మాదాబాద్: 2008లో అహ్మదాబాద్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఉన్న 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్షను విధించింది. సీరియల్ పేలుళ్ల కేసులో మర