MLA Manjinder Singh: 12 ఏళ్ల క్రితం దళిత యువతిని వేధించిన కేసులో.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ లాల్పురాతో పాటు మరో ఏడు మంది దోషులుగా తేలారు. వాళ్లను కోర్టులోనే అరెస్టు చేశారు. సెప్టెంబర్ 12న శిక్షన�
RG Kar rape-murder case | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం జరిగిన కేసులో సీల్దాలోని సీబీఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్
Anant Kumar Singh | ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే పెరోల్పై బయటకొచ్చారు. ఆయన అభిమానులు గ్రాండ్గా స్వాగతం పలికారు. అనంతరం ఆ నేత జేడీయూ అభ్యర్థికి మద్దతుగా మెగా రోడ్ షో నిర్వహించారు.
UP BJP MLA Ramdular Gond | అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి అనర్హుడు క�
journalist Soumya Vishwanathan | జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ (Soumya Vishwanathan) హత్య కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా ఢిల్లీ కోర్టు నిర్ధారించింది. హత్య, దోపిడీ జరిగిన 15 ఏళ్ల తర్వాత బుధవారం ఈ తీర్పు ఇచ్చింది.
వాషింగ్టన్: తనపై నమోదు చేసిన అభియోగాలు రుజువై, శిక్షపడినా అధ్యక్ష బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు.
Crime news | అతను ఒక భవన నిర్మాణ కూలీ. ఎక్కడా నికరం లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ కూలీ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Crime | 2020లో కరోనా విజృంభించిన సమయంలో దీపక్ పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే తన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు అతడికి తెలిసింది. దీంతో ఆమెపై కక్షగట్టాడు. సుల్తాన్పురి ప్రాంతంలోని ఒక
ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సూరత్కు చెందిన మహిళ ఆరోపించింది. పదేళ్ల కిందట ఆమె చేసిన ఫిర్యాదుపై గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింద�
2017లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ నేత ఆజం ఖాన్పై 90కు పైగా కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణ కేసులో అరెస్టైన ఆయన రెండేళ్లపాటు జైలులో ఉన్నారు.
ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. మే 26న చౌతాలాకు శిక్ష విధింపుపై కోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి. 1
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 49 మందిని దోషులుగా తేల్చారు. ప్రత్యేక కోర్టు ఇవాళ ఆ కేసులో తీర్పునిచ్చింది. ఆనాటి పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి
లక్నో : సామూహిక లైంగిక దాడి కేసులో సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు ఇద్దరికి న్యాయస్ధానం యావజ్జీవ శిక్ష విధించింది. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతితో పాటు