మంత్రి వాకిటి శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హితవు పలికారు. మక్తల్లో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మ
మధ్యప్రదేశ్ మంత్రి, సీనియర్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ తాజ్ మహల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాగర్ జిల్లాలోని బీనాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, మొఘల్ రాజు షాజ�
TN Minister Ponmudy : మంత్రి పొన్ముడిపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయ్యింది. మహిళలు, మతాల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. పొన్ముడిపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఒకవేళ ఆయనపై �
ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయిందని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాచించడం మాని, దేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహనీయుల చరిత్ర
Ranveer Allahbadia | యూట్యూబర్ (YouTuber) రణ్వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) క్షమాపణ (Sorry) లు చెప్పాడు. ఈ మేరకు సారీ చెబుతూ రికార్డు చేసిన ఒక వీడియోను ఆయన తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో పోస్టు చేశాడు.
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
Actress Kasthur | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మ�
Kangana Ranaut: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే వివాదాస్పద పోస్టు చేసింది. అయితే దానికి కంగనా కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రియా తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఆ పోస్టును డిలీట్ చేసినట్లు చెప్
అగ్ర హీరో బాలకృష్ణను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్మీట్లో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు.
నిజామాబాద్ క్రైం/రెంజల్/నవీపేట/శక్కర్నగర్, ఆగస్టు 23: ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎంఐఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. ఎంఐఎం కార్పొర�
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దిగజార్చింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్ నవీన్కుమార్ జిందాల్ ఇటీవల మహమ్మద్ ప్రవక్�