కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినదించారు. సోమవారం పెన్షన్ విద్రోహదినంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందో�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్). ఇది ఒక స్కీం మాత్రమే కాదు.. ఉద్యోగుల జీవన భద్రతను బలిచేసిన పథకం. వృద్ధాప్యంపై చేసిన దాడి. లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన తీరని అన్యాయం. కాంగ్రెస్ ప�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దుచేస్తుంది. పాత పెన్షన్ (ఓల్డ్ పెన్షన్) విధానాన్ని తెస్తుంది’ ఇది ఆ పార్టీ మ్యానిఫెస్టో హామీ. కానీ అధికారంలోకి వచ్చాక �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేసి జీవో నెంబర్ 28ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని �
ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభ
ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీనివ్వాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్ష
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప�
సీపీఎస్ను రద్దు చేస్తామనడం హర్షణీయమని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్, హన్మండ్లభాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీ�
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) ఉపాధ్యక్షుడు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. �
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ స�
ఉద్యోగులకు పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, తద్వారా రాష్ట్రంలోని 3 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూ�