ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నెల్లూరు జిల్లా మునుబోలు మండలం బద్వేలు (Badvel) వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని (Container) ఓ కారు ఢీ కొట్టింది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44పై చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
నాలుగు వందల రూపాయల గొడవ ఓ వ్యక్తి నిండు ప్రాణం తీసింది. కూలీ డబ్బులు తక్కువ ఇచ్చారనే కోపంతో ఉన్న ఓ వ్యక్తి మరో వ్యక్తిని కంటెయినర్ చక్రాల కిందికి తోసేసి హత్య చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగ�
Kakinada | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మవరంలో కంటైనర్ను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా
Gujarat | గుజరాత్లోని (Gujarat) వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున వల్సాద్లోని జాతీయ రహదారి 48పై ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు
Balkonda | బాల్కొండ (Balkonda) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది.
NH 65 | యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ డీసీఎం చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట శి�
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
పెద్దఅంబర్పేట, మే 13 : ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి వివరాల �
Maharashtra | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 9లోని సత్వా ఎన్క్లేవ్ సొసైటీలో ఖరీదైన ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నించిన వారిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కబ్జాదారులు ఏర్పాటు చేసిన భారీ కంటెయ�