షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చె�
కంటైనర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం | గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
జైపూర్ : రాజస్థాన్లో విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్లో పడి ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బికనీర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చ�