Mahasabha | ఈ నెల 21న అసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ గురువారం పిలుపునిచ్చారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు స్వాహా చేసిన కార్మికశాఖ అధికారులపై చర్యలు తీసుకొని శిక్షించాలని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్కుమార్ డిమాండ్చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరే�
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో జరిగిన భవన నిర్మాణ సంఘం మండల సమా�
50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నా
Construction workers | ఇవాళ రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ ఆస్బెస్టాస్ కమాన్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు రాష
Hyderabad | హైదరాబాద్ మహా నగరంలో పనికి ఆహార పథకాన్ని ప్రవేశ పెట్టి పనులు దొరకక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు(Construction workers) వర్తింప చేయాలని జూబ్లీహిల్స్ సీఐటీయూ జోన్ కన్వీనర్ జె.స్వామి ప్రభుత్వాన్ని క�
బహుళ అంతస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
Israel | ఏడాది కాలంగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. ఇక ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ మానవవనరుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కార్మికుల కొరత (construction workers) తీవ్రంగా ఉంది.
ప్రతి భవన నిర్మాణరంగ కార్మికుడు కార్మిక శాఖలో తమ పేరును నమోదు చేసుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శనివారం భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక బంగారమైంది. కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలవుతున్నది. దీనిపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
Tamil Nadu | తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులకు సంక్షేమ చట్టం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా