పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నిర్మాణం చేపడుతున్న జిల్లా పరిషత్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
నస్పూర్లోని మంచిర్యాల కోర్టు భవన నిర్మాణ పనులను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి భీమపాక నగేశ్ హాజరు కాగా, మంచిర్యాల జిల్లా ప్ర
ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కొత్తగా 3 ఆర్టీసీ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటితోపాటు 27 బస్స్టేషన్ల అప్గ్రేడేషన్, ఆధునీకరణకు రూ.108.02 కోట్లు మం
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పను�
పాతబస్తీ వాహనదారుల కష్టాలను తీర్చిడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ) వ్యూహత్మక రహదారుల అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన సై
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని రూ. 6.5 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తులలో నిర్మించారు. కాగా గతేడాది డిసెంబర్ 4న సీఎం రేవంత్�
జిల్లా కేంద్రం చుట్టూ బైపాస్ రోడ్డుకు ఆనుకొని రెండుచోట్ల చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకటి మాధవనగర్, మరొకటి అర్సపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున�
అతిత్వరగా జంటనగరాలకు నీరు అందించాలనే రేవంత్ సర్కారు తొందరపాటు నిర్ణయం.. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని తేవడమేకాకుండా సుంకిశాల నీటి తరలింపును మరో ఏడాది వాయిదా వేసేలా చేసింది.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కడుతున్నది అతిథి గృహమా? లేక సీఎం క్యాంప్ కార్యాలయమా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం సమీపంలో నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషిచేస్తామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ యాదగిరి అన్�
ఒడిశా నుంచి వలస వచ్చిన యువకులు భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీ కాలనీ ఇన్స్పెక్టర్, స్థానికుల కథన
సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్లో సుమారు రూ.40లక్షల అంచనా వ్యయంతో సీనియర్ సిటిజన్స్ భవనం